Friday, May 3, 2024

స్వ‌యంగా క‌లిసేందుకు ఎవ‌రూ రావ‌ద్దు – ఈట‌ల విన‌తి

క‌రీంన‌గ‌ర్ – కరోనా ఉదృతి నేపధ్యంలో 15 రోజుల పాటు తనను కలవడానికి ఎవరూ హైదరాబాద్ రావొద్దని త‌న నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ . ఏ అవసరం ఉన్న తనని కానీ, పి ఎ లను కానీ ఫోన్ లోనే సంప్రదించాలని సూచించారు. 24 గంటలు ఫోన్ లో అందుబాటులో ఉంటామని తెలియజేశారు. తనను కలవడానికి వచ్చి ఇబ్బందిపడవద్దని విజ్ఞప్తి చేశారు. ప్ర‌తి ఒక్క‌రూ స‌హ‌క‌రించాల‌ని కోరారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement