Saturday, April 20, 2024

కొడుకును చంపి.. తల్లి ఆత్మహత్య

విశాఖపట్నంలోని మధురవాడలో దారుణం జరిగింఇ. మరికావలస బ్లాక్ నెంబర్ 57 లో నాలుగేళ్ల కొడుకును చంపి తల్లి ఆత్మహత్య చేసుకుంది. మృతులు సరితా (33) కుమారుడు చేతన్ (4)గా గుర్తించారు. అప్పులు బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతురాలు సరితా స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా సోంపేటగా పోలీసులు గుర్తించారు. 2015లో మరికావలస బ్లాక్ నెంబర్ 57 భర్త రవికుమార్ ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటోంది. మరికావలస శ్రీ విద్య స్కూల్ సరితా టీచర్ గా పని చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement