Friday, April 26, 2024

కొనుగోలు కేంద్రం ప్రారంభం..

ఎల్లారెడ్డిపేట: మండలంలోని రాజన్నపేట గ్రామంలో అల్మాస్‌పూర్‌ పీఏసీఎస్‌ దావరా వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్‌ ముక్క శంకర్‌ ప్రారంభించారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ కల్లూరి వెంకటరమణరెడ్డి, రైతు సమన్వయ సమితి చైర్మన్‌ గోగురి సంజీవరెడ్డి, కో- ఆపరేటివ్‌ డైరెక్టర్లు గోగురి చంద్రారెడ్డి, ఎర్పుల అంజయ్య, ప్రకాష్‌రావు, సతీష్‌, గ్రామ రైతులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement