Sunday, May 12, 2024

కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి

పెద్దపల్లిరూరల్‌: కరోనా సెకండ్‌ వేవ్‌ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హన్మంతునిపేట గ్రామ సర్పంచ్‌ తీగల సదయ్య పేర్కొన్నారు. సోమవారం గ్రామంలోని వాడవాడలా కరోనా నివారణ చర్యల్లో భాగంగా హైపో క్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఇంటి నుండి బయటకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని, భౌతిక దూరం పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీ-సీ గుర్రాల లక్ష్మీ గట్టే-ష్‌, ఉపసర్పంచ్‌, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement