Monday, April 29, 2024

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ..

ఎల్లారెడ్డిపేట: మండల కేంద్రంలో సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను ఇద్దరు లబ్ధిదారులు ఎలగందుల రాజుకు రూ. 60వేలు, విశ్వనాధుల సంతోష్‌కుమార్‌కు రూ. 10.500లను తెరాస నాయకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ టౌన్‌ ప్రెసిడెంట్‌ నేవురి వెంకటనరసింహరెడ్డి, మండల యూత్‌ అధ్యక్షులు ఎడ్ల లక్ష్మణ్‌, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు అంకాశి బాలకృష్ణ, పందిళ్ళ శ్రీనివాస్‌ గౌడ్‌, మార్కెట్‌ కమిటీ- డైరెక్టర్‌ దోనుకుల రామచంద్రం, టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు పందిళ్ళ పరుశరామ్‌ గౌడ్‌, ఎలగందుల నరసింహులు, నంది కిషన్‌, ఎలగందుల బాబు, మాద ఉదయ్‌ కుమార్‌, ఎడ్ల సందీప్‌, గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి అజిమోద్దీన్‌, మైనార్టీ సెల్‌ అధ్యక్షులు హసన్‌ బాయ్‌లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement