Sunday, April 28, 2024

అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ

కరీంనగర్ 59వ డివిజన్ జ్యోతినగర్ కొత్త లేబర్ అడ్డా వద్ద 10 లక్షలతో చేపట్టే అభివృద్ధి పనులకు, వెంకటేశ్వర టెంపుల్ స్వాగత తోరణం పనులకు నగర మేయర్ యాదగిరి సునీల్ రావు తో కలసి మంత్రి గంగుల కమలాకర్ శంకస్థాపన చేసారు. కార్పొరేటర్లు గందె మాధవి – మహేష్ తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement