Saturday, May 11, 2024

తెరాస పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకం

తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షులను నియమించారు. పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులుగా రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్, జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా తోట ఆగయ్య, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా సుడా చైర్మన్ జీవి రామకృష్ణ రావు లను నియమించారు. జిల్లా అధ్యక్షులు నియామకం పట్ల కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులతో పాటు తెరాస నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement