Thursday, May 2, 2024

అంగన్వాడి కేంద్రాన్ని ప్రారంభించిన‌ ఎంపీ, ఎమ్మెల్యే

పెద్దపల్లి మండలం పెదబంకూర్ లో పది లక్షల రూపాయల సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన అంగన్వాడి కేంద్రాన్ని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బోర్లకుంట వెంకటేష్ నేత, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిలు బుధవారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ… గ్రామాల అభివృద్దే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కారుపాకల మానస సంపత్, జడ్పీటీసీ రామ్మూర్తి, ఎంపీపీ స్రవంతి శ్రీనివాస్, ఎంపీటీసీ వసంత వెంకటేశం, మాజీ సర్పంచ్ సర్వం రెడ్డి తోపాటు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement