Sunday, April 28, 2024

అంబేద్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం..

ఎన్‌టీపీసీ: ఏప్రిల్‌ నెలలో మహనీయుల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలన్న ఆలిండియా అంబేద్కర్‌ యువజన సంఘం పిలుపు మేరకు కార్పోరేషన్‌ ఉపాధ్యక్షులు రాంకుమార్‌నాయక్‌, పుల్లూరి మహేందర్‌ల ఆధ్వర్యంలో ఎన్టీపీసీలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి పాలాభిషేకం చేశారు. ఈకార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులు గొల్లపల్లి రామలింగు, సురేశ్‌నాయక్‌, సోమిడి రఘు, సమ్మెట శంకర్‌, దేవి మోహన్‌కృష్ణ, లక్ష్మణ్‌, పెగడపల్లి ప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement