Thursday, May 2, 2024

రోడ్డు ప్ర‌మాదంలో వ్య‌క్తి మృతి

హనుమకొండ : ఆర్టీసీ బస్సు – బైక్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘ‌ట‌న కమలాపూర్ మండలం అంబాల శివారులో చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన వ్యక్తి తన కూతురు ఎగ్జామ్ కొరకు హనుమకొండకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. అంబాల శివారులో నెల రోజుల వ్యవధిలో ఇది రెండో ఘటన కావ‌డం విషేశం. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement