Wednesday, May 15, 2024

ముస్తాబాద్ లో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

చెరువులో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని గూడెం గ్రామానికి చెందిన కస్తూరి రవి (45) తండ్రి మల్లారెడ్డి శుక్రవారం అర్ధరాత్రి చెరువులో చేపల వేటకు వెళ్లి వలను చెరువులో వేసి అటు ఇటు తిప్పుతుండగా ప్రమాదవశాత్తు కాళ్లకు తట్టుకొని రవి చెరువులో మునిగిపోయి ఊపిరాడక మృతి చెందాడు. భార్య రమ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement