Thursday, May 2, 2024

ఘనంగా మొహర్రం… మొక్కులు తీర్చుకున్న మంత్రి కొప్పుల

కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి పట్టణంలో శుక్రవారం ముస్లింలు మొహర్రం పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొహర్రం వేడుకల్లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వేడుకల్లో పాల్గొన్నారు. పట్టణంలోని నంది చౌరస్తా లో గల పీర్ల కు మంత్రి కొప్పుల ఈశ్వర్ మొక్కులు తీర్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement