Thursday, May 16, 2024

సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

తంగళ్లపల్లి: మండలంలోని నర్సింహులపల్లి గ్రామంలో లబ్ధిదారులకు మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను సర్పంచ్‌ సారిదేని ఆనందరావు, పాక్స్‌ వైస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డిలు పంపిణీ చేశారు. వీణకు రూ. 22వేలు, శ్రీనివాస్‌కు రూ. 30,500, ప్రతాపరెడ్డికి రూ. 45వేల చొప్పున చెక్కులు అందించారు. ఈకార్యక్రమంలో ఉపసర్పంచ్‌ శేఖర్‌, జనార్దన్‌రెడ్డి, బాలనర్సు, రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement