Wednesday, May 15, 2024

karimnagar : పకడ్బందీగా గ్రూప్ 1 పరీక్ష

కరీంనగర్ (ప్రభ న్యూస్) : గ్రూప్ 1 పరీక్ష కరీంనగర్ జిల్లాలో పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కర్ణన్ సిపి సుబ్బారాయుడు లు పేర్కొన్నారు. ఆదివారం గ్రూప్ వన్ పరీక్ష నిర్వహిస్తున్న కేంద్రాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటన లు చోటుచేసుకోకుండా పాటిష్ఠమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 10 గంటల 15 నిమిషాల తర్వాత కేంద్రాల్లోకి అనుమతించలేదన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్ష ప్రశాంతంగా నడుస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement