Sunday, May 5, 2024

ఇక పై ప్రతి ఏడాది కళోత్సవాలు: మంత్రి కేటీఆర్

కరీంనగర్ లో ఇకపై ప్రతి ఏడాది కలోత్సవాలు నిర్వహిస్తామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు. ఆదివారం రాత్రి నగరంలోని స్టేడియంలో కరీంనగర్ కాల ఉత్సవాల ముగింపు వేడుకలు హాజరై మాట్లాడారు. కళోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించిన మంత్రి కమలాకర్ ను అభినందిస్తున్నానన్నారు. అనంతరం ఉత్తమ అధికారులను ఘనంగా సత్కరించారు. కరీంనగర్ అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ ను ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement