Tuesday, May 14, 2024

క్యాండిల్ లైట్ ర్యాలీలో పాల్గొన‌నున్న జేపీ న‌డ్డా

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా తెలంగాణ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అక్రమ అరెస్టుకు నిరసనగా ఈరోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లో నిర్వహించే క్యాండిల్‌లైట్ ర్యాలీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొంటారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇన్ ఛార్జ్
త‌రుణ్ చుగ్ కూ యాప్ ద్వారా తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement