Tuesday, May 14, 2024

TS: మంత్రి కేటీఆర్ ని కలిసిన జాన్సన్ నాయక్

ఉట్నూర్, సెప్టెంబర్ 8 (ప్రభ న్యూస్) : మంత్రి కేటీఆర్ ను శుక్రవారం కానాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాన్సన్ నాయక్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచే విధంగా పనిచేయాలని బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ కు మంత్రి కేటీఆర్ సూచించినట్లు ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement