Thursday, May 16, 2024

విద్యుత్ శాఖపై మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష

అకాల వర్షాలతో విద్యుత్ శాఖకు సంభవించిన నష్టాలపై డా.అంబేద్కర్ సచివాలయంలో తన ఛాంబర్ లో మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష సమావేశం సమీక్షకు హాజరైన ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ సునీల్ శర్మ, ట్రాన్స్ కో,జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు,టీఎస్ఎస్పీడిసిఎల్ సీఎండీ రఘుమా రెడ్డి వేసవికాలంలో అకాల వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉండడంతో విద్యుత్ శాఖ ఇంజనీర్స్, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈదురు గాలులతో చెట్లు విరిగి స్తంభాలపై పడడంతో వైర్లు తెగిపడడం వంటి వాటిపై క్షేత్ర స్థాయిలో సిబ్బంది పర్యవేక్షణ చేయాలని ఆదేశం.ఒఅండ్ఎం సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జాగ్రత్తలు పాటించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement