Sunday, April 28, 2024

UPPAL: ఇండియా-ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్‌… నేడు జింఖానాలో టికెట్ల విక్రయం

దాదాపు ఐదేళ్ల తర్వాత ఉప్పల్ రాజీవ్‌గాంధీ స్టేడియంలో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఉప్పల్ వేదికగా ఇండియా- ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ ఈనెల 25న ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ను చూసేందుకు నగరవాసులు కూడా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.

అందులోనూ ఇంగ్లండ్ లాంటి స్ట్రాంగ్ టీమ్‌తో మ్యాచ్ కావడంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఇవాళ జింఖానాలో ఉప్పల్ టెస్ట్ టికెట్ల విక్రయం జరగనుంది. ఇప్పటివరకు ఆన్‌లైన్‌లో 26వేల టికెట్లు విక్రయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement