Thursday, May 2, 2024

పదోన్నతి బాధ్యత పెంచుతుంది.. ఏసీపీ సారంగపాణి

ఉద్యోగ జీవితంలో పదోన్నతి మరింత బాధ్యత పెంచుతుందని పెద్దపెల్లి ఏసీపీ సారంగపాణి పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి ఏసీపీ కార్యాలయంలో సబ్ డివిజన్ లో కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొందిన వారిని శాలువాతో సత్కరించి మిఠాయిలు తినిపించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి, సుల్తానాబాద్ సిఐలు ప్రదీప్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, ఎస్ ఐ లు రాజేష్, ఉపేందర్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement