Friday, April 26, 2024

HZB Updates: బారులు తీరిన ఓటర్లు

KARIMNAGAR: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. నియోజకవర్గంలోని ఇల్లందకుంట లో ఉదయం 7 గంటల నుండి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వందలాది సంఖ్యలో ఓటర్లు తరలివచ్చారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అధికారులు ఏర్పాటు చేసిన క్యూలైన్లలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వేచి ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement