Sunday, April 28, 2024

రికార్డ్ బ్రేకింగ్ మెమరీని పంచుకున్న వీరేంద్ర సెహ్వాగ్

సుల్తాన్ ఆఫ్ ముల్తాన్ అని ముద్దుగా పిలుచుకునే సెహ్వాగ్ 2004లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ట్రిపుల్ సెంచరీ సాధించిన ఈ రోజు జ్ఞాపకాలను కూలో పంచుకున్నాడు. అలాగే 2008లో దక్షిణాఫ్రికాపై ట్రిపుల్ సెంచరీ సాధించిన రోజు మార్చి 29. వీరేంద్ర సెహ్వాగ్ తన వద్ద 2903 నంబర్ గల కారు కూడా ఉందని పేర్కొన్నాడు. ఖచ్చితంగా మార్చి 29 సెహ్వాగ్, అతని ప్రత్యేక ఇన్నింగ్స్‌ను చూసిన క్రికెట్ సోదరులకు ప్రత్యేకమైన రోజు మార్చి 29..

Advertisement

తాజా వార్తలు

Advertisement