Sunday, April 28, 2024

వ్యాక్సిన్ వేయించుకున్నన్యాయవాదుల జేఏసి రాష్ట్ర కన్వీనర్..

కవాడిగూడ : ముషీరాబాద్‌ నియోజకవర్గం కవాడిగూడ మున్సిపల్‌ డివిజన్‌లోని డిబిఆర్‌ మిల్స్‌ ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్నారు పలువురు న్యాయవాదులు. వారిలో న్యాయవాదుల జేఏసి రాష్ట్ర కన్వీనర్‌, పంచాయత్‌రాజ్‌ ట్రిబ్యూనల్‌ సభ్యులు పులిగారి గోవర్దన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement