Thursday, May 2, 2024

సాయిబాబా ఆలయంలో ఉప్పల శ్రీనివాస్ గుప్తా దంపతుల ప్రత్యేక పూజలు

తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేష‌న్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా దంపతులు.. 2023, నూతన సంవత్సరంను పురస్కరించుకుని, హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయాన్ని దర్శించుకున్నారు. సాయిబాబా వారి ఆశీర్వాదం తీసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా – స్వప్న దంపతులను శాలువాతో సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో.. ఆలయ కమిటీ చైర్మన్ మల్లయ్య గుప్తా, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement