Thursday, May 2, 2024

డెంగ్యూపై యుద్ధం ప్రకటించిన టీఎస్ సర్కార్

రోజురోజుకు డెంగ్యూ కేసులు పెరుగుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం డెంగ్యూ వ్యాధిపై యుద్ధం ప్రకటించింది. వైద్యారోగ్య, మున్సిపల్ శాఖలతో కలిసి చర్యలు చేపట్టనున్నాయి. రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు సంయుక్త సమావేశమై.. జీహెచ్ఎంసీ సహా అన్ని మున్సిపాలిటీల్లో జ్వర సర్వే చేయనున్నారు. జీహెచ్ఎంసీలో బూస్టర్ డోస్ విరివిగా వేసేలా కార్యక్రమం చేపట్టనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement