Friday, May 3, 2024

Tollywood: రకుల్.. ఆమె ల‌వ‌ర్‌ విడిపోతారు: వేణు స్వామి

అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ ల‌వ్ మ్యార‌జ్ చేసుకుంటోంది. తన బోయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానీని ఆమె పెళ్లిచేసుకోబోతంది.. జాకీతో తాను రిలేషన్ షిప్ లో ఉన్నట్టు ఈ మ‌ధ్య‌నే రకుల్ ప్రకటించింది. ప్రస్తుతం పెళ్లి సన్నాహకాలలో త‌ను బిజీగా ఉంది.

మరోవైపు వీరిద్దరు త్వరలోనే విడిపోతారని, వారి ల‌వ్‌ బ్రేకప్ అవుతుందని ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి జోస్యం చెప్పారు. అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోతారని కూడా గతంలో ఆయన జోస్యం చెప్పారు. ఇద్దరి గ్రహస్థితి బాగోలేదని తెలిపారు. ఆయన చెప్పినట్టే చైతూ, సామ్ విడిపోయారు. ఈ నేపథ్యంలో వేణు స్వామి చెప్పినట్టుగా రకుల్, ఆమె కాబోయే భర్త విడిపోతారా? అనే చర్చ జరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement