Monday, April 29, 2024

ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా నిజామాబాద్ మారిందన్నారు. బోధన్ లో రోహింగ్యాలకు ఎమ్మెల్యే షకీల్ పాస్ పోర్టులు ఇప్పించారన్నారు. కేరళలో బ్యాన్ చేసిన సిమి ఆర్గనైజేషన్.. నిజామాబాద్ జిల్లాలో పీఎఫ్ఐగా వెలసిందన్నారు. హిందువులపై దాడి చేసేందుకు ట్రైనింగ్ ఇస్తున్నారన్నారు. నిఘా వైఫల్యంతోనే ఉగ్ర కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement