Thursday, May 2, 2024

డిగ్రీ కాలేజీని త్వరలో పూర్తి చేస్తాం..

షాద్‌ నగర్‌ : షాద్‌నగర్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణంపై శాసనసభలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ అడిగిన ప్రశ్నకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమాధానం ఇచ్చారు. షాద్‌నగర్‌కు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేశామన్నారు. దీని నిర్మాణం పూర్తయ్యే దశలో ఉందని ప్రహారి గోడను మే చివరి నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. త్వరలోనే వీటి పనులు పూర్తి చేసి అప్పగిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement