Monday, April 29, 2024

Peerzadiguda – బోనాల ఉత్సవాల‌లో మంత్రి మ‌ల్లారెడ్డి..

పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లిలో బోనాల పండుగ సందర్భంగా స్థానిక 14వ డివిజన్ కార్పొరేటర్ పాశం శశిరేఖ బుచ్చి యాదవ్ ఆధ్వర్యంలో మహంకాళి అమ్మవారి ఉత్స‌వాలు ఘ‌నంగాసాగుతున్నాయి.. రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి ఈ వేడుక‌ల‌లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వ‌హించారు..

ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ దర్గా దయాకర్ రెడ్డి . కార్పొరేషన్ బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పాశంరాజుయాదవ్,బీఆర్ఎస్ నాయకులు డివిజన్ నాయకులు కాలనీల పెద్దలు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement