Monday, April 29, 2024

TS: అధికారులు పట్టించుకోలేదు.. ఆఫీసులో పాముతో నిరసన

హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలకు వరద, మురుగు నీరు ఇళ్లలోకి వస్తోంది. అల్వాల్ ప్రాంతంలో ఓ ఇంట్లోకి పాము రావడంతో వాళ్లు ఆందోళన చెందారు. GHMC అధికారులకు ఫిర్యాదు చేసి 6 గంటలు గడిచినా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఓపిక నశించి సంపత్ కుమార్ అనే యువకుడు అల్వాల్ GHMC వార్డు ఆఫీసుకు పామును తీసుకొచ్చాడు. టేబుల్ పై పామును పెట్టి నిరసన తెలిపాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement