Sunday, April 28, 2024

Breaking | వాటర్ ఫాల్స్ లో పడి ఒకరు మృతి

ప్రమాదవశాత్తు వాటర్ ఫాల్స్ లో పడి యువకుడు మృతి చెందిన సంఘటన పెద్దపెల్లి జిల్లా సబితం వాటర్ ఫాల్స్ వద్ద బుధవారం చోటుచేసుకుంది. కరీంనగర్ లోని కిసాన్ నగర్ కు చెందిన మానుపాటి వెంకటేష్ స్నేహితులతో కలిసి వాటర్ ఫాల్స్ సందర్శనకు రాగా ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందాడు. వాటర్ ఫాల్స్ వద్ద నీటి ప్రవాహం అధికంగా ఉందని ఎవరు సందర్శనకు రావద్దని పోలీసులు ఎన్ని మార్లు విన్నవించిన ప్రజలు పట్టించుకోవడం లేదు. మృతదేహాన్ని వెలికి తీసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు

Advertisement

తాజా వార్తలు

Advertisement