Sunday, May 19, 2024

శ్రీవేధ స్కూల్ ను ప్రారంభించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీవేధ ది యూనివర్స్ స్కూల్ ను మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ముఖ్య అతిధిగా హాజరై ఆదివారం ప్రారంభించారు. ఉత్తమ విద్యా, విలువలతో కూడిన బోధనతో భోదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు శంభీపూర్ కృష్ణ, మాదాసు వెంకటేశం, తెరాస నియోజకవర్గం యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేశ్ యాదవ్, జగద్గిరిగుట్ట డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, రంగారెడ్డి నగర్ డివిజన్ అధ్యక్షులు ఏర్వ శంకరయ్య, సుభాష్ నగర్ డివిజన్ అధ్యక్షులు పోలె శ్రీకాంత్, నాయకులు బైండ్ల గోపాల్, ఎత్తరి మారయ్య, దర్శన్ రెడ్డి, ఎస్వి సురేందర్ రెడ్డి, బాబు, ప్రేమ్, స్కూల్ యజమాని శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement