Monday, April 29, 2024

కేటీఆర్ బ‌ర్త్ డే.. ర‌క్తదాత‌ల‌ను అభినందించిన మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మీ

రాష్ట్ర‌ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా గోశామహల్ లోని అఘాపురలో మాతుర్ వైశ్య సమాజ్ ఆధ్వర్యంలో రక్తదాన శిభిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పాల్గొని రక్తదానం చేసిన వారిని మేయర్ అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement