Tuesday, May 14, 2024

తెలుగు ప్ర‌జ‌ల‌కు క‌విత మ‌హాశివరాత్రి శుభ‌కాంక్ష‌లు..

హైద‌రాబాద్ : మ‌హాశివ‌రాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా తెలంగాణా జాగృతి వ్య‌వ‌స్థాప‌కురాలు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత తెలుగు ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్షలు తెలిపారు.. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ లో శివలింగానికి దండం పెట్టిన ఫోటోను క‌విత షేర్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement