Sunday, April 28, 2024

గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫ‌లితాల‌కు కాస్త బ్రేక్ …

హైదరాబాద్: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్న పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. దీనికి సంబంధించిన పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేసిన టీఎస్‌పీఎస్‌సీ.. వాదనలు వినిపించేందుకు సోమవారం వరకు సమయం ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరింది. సోమవారం అడ్వకేట్‌ జనరల్‌ వాదనలు వినిపిస్తారని తెలిపింది. అప్పటివరకు గ్రూప్‌-1 ఫలితాలు ఇవ్వబోమని హైకోర్టుకు వెల్లడించింది. దీనికి కోర్టు అంగీక‌రించింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement