Wednesday, May 1, 2024

చ‌లివేంద్రంను ప్రారంభించిన న‌గ‌ర డిప్యూటీ మేయ‌ర్

మంగళవారం తార్నాకలోని కిమ్టీ కాలనీ వద్ద ప్రఫుల్ల మెమోరియల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత చలివేంద్రం చల్లని తాగునీరు, చల్లని మజ్జిగ శిబిరాన్ని గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి అడిషనల్ కలెక్టర్ ఏనుగు నరసింహా రెడ్డి, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మోతె శోభన్ రెడ్డి, AWWA కేర్ ఫౌండేషన్ అధ్యక్షులు నిర్మల, సభ్యులు సులోచన, లక్ష్మి, సుప్రియ, లతా, గంగ భవాని, కళావతి, ఇంద్ర, భవాని, రమాదేవి, విద్య శ్రీవాస్తవ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement