Monday, April 15, 2024

Breaking: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఏపీ సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కోడ్ ఉల్లంఘన కేసును కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ వేశారు. 2014లో జగన్ పై కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని సీఎం జగన్ కు ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు పంపడంతో సీఎం జగన్ హైకోర్టును ఆశ్రయించారు. జ‌గ‌న్ పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన తెలంగాణ హైకోర్టు.. ప్ర‌జా ప్ర‌తినిధుల కోర్టు విచార‌ణ‌కు ఏప్రిల్ 26 దాకా హాజ‌రు కాకుండా ఉండేలా జ‌గ‌న్‌కు వెసులుబాటు క‌ల్పించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement