Wednesday, May 15, 2024

చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే..

షాద్‌నగర్ : వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకే చలి వేంద్రాన్ని ఏర్పాటు చేశామని 7వ వార్డు కౌన్సిలర్‌ సలేంద్రం రాజేశ్వర్‌ (ఈశ్వర్‌ రాజు) అన్నారు. పట్టణంలోని ఈశ్వర్‌ కాలనీకి వెళ్లే ప్రధాన రహదారి పక్కన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ నరేందర్‌, వైస్‌ చైర్మన్‌ నటరాజ్‌, టిఆర్‌ఎస్‌ నాయకులు, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement