Monday, April 29, 2024

Hyd: Tspsc కార్యాలయం ముందు బీజేపీ ధర్నా

హైదరాబాద్ లోని టీఎస్ పీఎస్సీ కార్యాలయం ముందు బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. గ్రూప్ వన్ లో ఉర్దూను తొలగించాలని బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గ్రూప్ వన్ లో ఉర్దూను తొలగించాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement