Sunday, May 5, 2024

దరఖాస్తుదారులకు మ‌రో అవ‌కాశం.. 30న‌ పనిచేయనున్న పాస్‌పోర్టు సేవా కేంద్రాలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌లలో ఉన్న పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాల్లో ఈ నెల 25వ తేదీన పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేయలేని వారికి విదేశాంగశాఖ మరో అవకాశం కల్పించింది.

వీరంతా తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో పీఎస్కేల్లో 30వ తేదీ శనివారం నాడు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రాంతీయ పాస్‌పోర్టు కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. 25వ తేదీ సాంకేతిక కారణాల వల్ల పీఎస్కేలు కొంత సమయం పనిచేయలేదని పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement