Thursday, May 9, 2024

కొవిడ్ సహాయ చర్యల కోసం చెక్..

హైదరాబాద్‌ :రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి కొవిడ్ సహాయ చర్యల నిమిత్తం రూ.6 లక్షల 50 వేలు అందజేసింది ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌, సెక్రటరీ ఎం.గోపాలకృష్ణ, డా.ఆర్‌.ఎం.గోనేలా చెక్కును నగరంలోని బీఆర్‌కేఆర్‌ భవన్‌లో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌కు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement