Saturday, April 27, 2024

శ్రీవారి సేవ‌లో తెలంగాణ హైకోర్టు చీఫ్ జ‌స్టీస్ హిమా కోహ్లి…

తిరుమలలో శ్రీవారిని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం నిజపాద దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో జస్టిస్‌ హిమా కోహ్లికి వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement