Thursday, May 2, 2024

మండలి ఛైర్మ‌న్ కు కు కెసిఆర్ ప‌రామర్శ‌…

‌‌‌
హైదరాబాద్ : ఇటీవల అనారోగ్యానికి గురై కోలుకున్న శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని సీఎం కేసీఆర్‌ పరామర్శించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరైన కెసిఆర్ నేరుగా శాసన మండలి చైర్మన్ చాంబర్ కి వెళ్లారు. గుత్తాను అప్యాయంగా ప‌ల‌క‌రించి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని అడిగి తెలుకున్నారు. స్వ‌ల్ప అనారోగ్యంతో కాస్త ఇబ్బందిప‌డాల్సి వ‌చ్చింద‌ని, ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాన‌ని గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి సీఎంకు వివరించార

Advertisement

తాజా వార్తలు

Advertisement