Thursday, May 2, 2024

వ‌రుస సెల‌వులు- యాదాద్రికి భ‌క్తుల తాకిడి

వ‌రుస సెల‌వులు రావ‌డంతో యాదాద్రి ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి ఆల‌యానికి భ‌క్తుల తాకిడి నెల‌కొంది.దాంతో స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. .స్వామివారి ఉచిత దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల రాకతో ఆలయ మాడ వీధులు, క్యూ లైన్లు సందడి గా కనిపించింది. స్వామి వారి దర్శనం అనంతరం ప్రసాదం కొనుగోలు చేసేందుకు భక్తులు క్యూ కట్టారు.యాదాద్రి భ‌క్తుల‌తో నిండిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement