Sunday, May 5, 2024

తెలంగాణలో రేపు కూడా విద్యాసంస్థలకు సెలవు..

రేపు అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్నిరకాల విద్యాసంస్థలకు రేపు (శుక్రవారం) సెలవు ప్రకటించాలని, అందుకు సంబంధించి తక్షణమే ఉత్వర్వులు జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement