Tuesday, April 30, 2024

భారీ వర్షాలకు కూలిన వందల ఏళ్ల నాటి వృక్షం …

ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రి – కాకతీయుల కాలంలో నిర్మించిన దేవాలయ ఆవరణలో ఉన్న వందల సంవత్సరాల చెట్టు వర్షానికి కూలిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజాపేట మండలం కుర్రారం గ్రామంలోని కాకతీయుల కాలంలో నిర్మించిన బసవెశ్వర ఆలయం ప్రాంగణంలో ఉన్న వందల సంవత్సరాల కాలం నాటి చింత చెట్టు భారీ వర్షాలకు కూలిపోయింది. ఆ స‌మ‌యంలో అక్క‌డ ఎవ‌రు లేక‌పోవ‌డంతో ఎటువంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేదు..

Advertisement

తాజా వార్తలు

Advertisement