Sunday, May 5, 2024

రాజీవ్ రహదారి పైకి భారీ వరద నీరు.. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం

మెడ పేరు తెలియకుండా కురుస్తున్న భారీ వర్షానికి రాజీవ్ రహదారి నుండి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. మంగళవారం ఉదయం నుండి వర్షం కురుస్తుండడంతో పెద్దపెల్లి జిల్లా రంగంపల్లి శివారులో గల రాజీవ్ రహదారి పైనుండి వరద నీరు ప్రవహిస్తోంది.

ఏదో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. పెద్దపల్లి ఏసీపి సారంగపాణి, సిఐలు ప్రదీప్ కుమార్, అనిల్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐలు రాజేష్, మహేందర్, వెంకటకృష్ణ లతోపాటు సిబ్బంది ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement