Saturday, May 4, 2024

Breaking | చెల్లిని ప్రేమించిండని యువకుడిని చంపేశాడు.. సంగారెడ్డి జిల్లాలో ఘటన

సంగారెడ్డి జిల్లాలో ఘోరం జరిగింది. కోహిర్​ మండలం పిచ్చరేగడి తండాలో ఇవ్వాల (బుధవరం) దారుణానికి పాల్పడ్డాడో అన్నా. తన చెల్లిని ప్రేమిస్తున్నాడనే కోపంతో యువకుడిని దారునంగా చంపేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారైనట్టు తెలుస్తోంది. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఇక.. నిజామాబాద్​ జిల్లాలోనే మరో ఘటన జరిగింది. ప్రేమ పేరుతో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ఘటన చోటుచేసుకుంది. ఈ క్రమంలో నిందితుడికి స్థానికులు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement