Thursday, May 16, 2024

KHM : మామిడి గుండాలలో హరిప్రియ నాయక్ ప్రచారం

ఇల్లందు, ప్ర‌భ‌న్యూస్ః ఇల్లందు మండలం మామిడి గుండాల పంచాయతీలో బిఆర్ఎస్ అభ్యర్థి బానోత్ హరిప్రియ నాయక్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు హరిప్రియ నాయక్ కు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంలో గణనీయమైన ప్రగతి సాధించిందని అన్నారు.

ఇల్లందు నియోజకవర్గం మరింత అభివృద్ధి కావాలంటే కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement