Wednesday, May 1, 2024

Grand Welcome – హైద‌రాబాద్ చేరుకున్న మోడీ.. ఎయిర్ పోర్టులో గ‌వ‌ర్న‌ర్ తమిళి సై, మంత్రి త‌ల‌సాని స్వాగ‌తం

పాలమూరు పర్యటనలో భాగంగా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు ప్రధాని మోడీ. ఎయిర్ పోర్టులో ప్ర‌ధానికి రాష్ట్ర‌ప‌భుత్వం త‌రుపున మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ప‌లికారు.. అలాగే గ‌వ‌ర్న‌ర్ తమిళి సై, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, ఇత‌ర బిజెపి నేత‌లు మోడికి పుష్ప‌గుచ్చాలు ఇచ్చి స్వాగతం ప‌లికారు.. అనంత‌రం మోడీ హెలికాఫ్టర్ లో మహబూబ్‌నగర్‌కు బయలుదేరి వెళ్లారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం.. బహిరంగ సభలో మోడీ ప్రసంగించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement